Monday, April 29, 2024

వివాహేతర సంబంధం…. సంగారెడ్డిలో యువకుడు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. నల్లంపల్లిలో కృష్ణ(35) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణ కళ్లలో కారంపొడి చల్లి, కర్రలతో దుండగులు కొట్టి చంపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు వాపోతున్నారు. నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News