Friday, April 26, 2024

మొక్కలు నాటిన ఎస్డిపి సింగ్

- Advertisement -
- Advertisement -

SDP Singh plant trees

 

హైదరాబాద్:  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్ సజ్జన్ సింగ్ విసిరిన చాలెంజ్ ను తఖత్ సచ్‌ఖండ్ మాజీ సీఈఓ ఎస్డిపి సింగ్ స్వీకరించారు. నాందేడ్ లో తఖత్ సచ్‌ఖండ్ మాజీ సీఈఓ ఎస్డిపి సింగ్ మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News