Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తూ జీఓను విడుదల చేసింది. గతంలో జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవ...
అభివృద్ధి.. సంక్షేమం.. సకలం.. సమతుల్యం
వరుసగా నాల్గోవసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్రావు అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమి చ్చారు. ఆర్థికాభివృద్ధిని మానవీయకోణంలో ఆవిష్కరించారు. పరిపాలన అంటే వ్యాపారం కాదని, సంక్షేమ పథకాలను లాభనష్టాల...
వైద్య రంగంలో మరో ముందడుగు…
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని, స్థానికంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి మరో ముందడుగు వంటిదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన...
కొత్త జిల్లాలకు జిపిఎఫ్ ఖాతాల బదలాయింపు
హైదరాబాద్ : ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) ఖాతా లను వారు పని చేస్తున్న కొత్త జిల్లా పరిషత్లకు బదలాయించాలని రాష్ట్ర...
నిరంతర అభివృద్ది, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి కెటిఆర్
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే. తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన...
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : జిల్లా కలెక్టర్ సంగీత
జిల్లాలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడకుండా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్...
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ రేట్లు పెంచాలి
బిసి, ఈబిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే ఎస్సి, ఎస్టి, బిసి...
ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి...
24 గంటలు కరెంటు ఉందో లేదో తెలియాలంటే మోటార్ లో వేలు పెట్టు : మంత్రి పువ్వాడ
ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి...
అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం గొల్లపేట, ఖురాన్ పేట్,...
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
ప్రభం’జనం’
మన తెలంగాణ/ఖమ్మం: నభూతో నభవిష్యత్.. అన్న చందంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అవిర్భావ సభ అంచనాలకు మించి విజయవంతం అయ్యింది. టిఆర్ఎస్ పాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఉద్భవించిన తరువాత...
ఖమ్మం జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు
ఖమ్మం : ఖమ్మం గుమ్మంలో బుధవారం జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో జిల్లాకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లును కురిపించారు. జిల్లావాసులు అబ్బురపడేలా కెసిఆర్ ప్రకటించిన వరాలతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు....
మోడి ఆడిస్తున్నారు..గవర్నర్లు రాజకీయం చేయిస్తున్నారు : కేజ్రీవాల్
ఖమ్మం : కేంద్రంలోని మోడి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని, విపక్ష సిఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు....
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ఖమ్మం.. గుమ్మం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మ కంగా భావించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కు ఖమ్మం గుమ్మం ముస్తాబవుతోంది. ఈ జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు గులాబీ...
కృష్ణాబోర్డు తరలింపుపై ఒత్తి’ఢీ’
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపు నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డును హైదరాబాద్నుంచి తరలించి విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అవసరమైన...
ప్రజారోగ్య వైద్య సంచాలకులు ఆకస్మిక తనిఖీ…
సూర్యాపేట : ప్రజారోగ్య వైద్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పి రాజేంద్రప్రసాద్, డిఎంహెచ్ ఒ డాక్టర్ కోటాచలం,...
బహిరంగ సభలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : మంత్రులు హరీష్ రావు, పువ్వాడ
️సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ సూచించారు. సిఎం కెసిఆర్ పర్యట ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ తో కలిసి వైద్య అరోగ్య శాఖ...
కుల, మత విద్వేషాలతో తాలిబన్ల రాజ్యమే
మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధులు: మతం పిచ్చితో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, విధ్వేషాలు రా జేస్తే జనజీవనం అస్తవ్యస్తమై, మన దేశం మరో తాలిబన్ల రాజ్యం అవుతుంది. ఇటువంటి చర్యల పట్ల...