Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్లో నాసల్ ఫంగస్
బ్లాక్ఫంగస్ కన్నా భయానకం
అహ్మదాబాద్ / న్యూఢిల్లీ : గుజరాత్లో తీవ్రస్థాయి సరికొత్త ఫంగస్ తలెత్తింది. ముక్కు పుటాల ద్వారా అతివేగంగా విస్తరిస్తోన్న ఈ ఫంగస్ను నాసల్ అస్పర్గిలోసిస్ అని వ్యవహరిస్తున్నారు. వడోదర ఇతర...
గుజరాత్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో ఏరియల్ సర్వే చేపట్టారు. తౌక్టే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏరియల్ సర్వేలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ కూడా...
గుజరాత్లో ‘తౌక్టే’ విధ్వంసం.. ఏడుగురు మృతి
గుజరాత్లో 'తౌక్టే' విధ్వంసం.. ఏడుగురు మృతి
వేల సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు
అహ్మదాబాద్: దేశ పశ్చిమ తీరాన్ని వణికించిన తౌక్టే పెనుతుపాను బలహీన పడింది. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్లొని పౌరాష్ట్ర...
గుజరాత్లో బ్లాక్ ఫంగస్ పంజా
గుడ్డివారవుతున్న పలువురు రోగులు
అహ్మదాబాద్ : కొవిడ్ రోగులలో తలెత్తిన అనుబంధపు జబ్బు బ్లాక్ ఫంగస్ గుజరాత్లో పలువురి కంటిచూపును హరించివేసింది. శనివారం ఈ విషయాన్ని ఇక్కడ అధికారులు, వైద్యులు శనివారం తెలిపారు. కరోనా...
గుజరాత్లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం
ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్పర్సన్లు
గాంధీనగర్: లోక్సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
గుజరాత్లో రోడ్డు ప్రమాదం: 11మంది మృతి
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందగా, 16మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులోని వాగోడియా...
గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ఏర్పడ్డ భూ...
గుజరాత్లో రోడ్డుప్రమాదం: ఐదుగురు మృతి
నడియార్: గుజరాత్లోని నడియార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నడియాడ్ పట్టణంలోని...
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
అహ్మాదాబాద్: గుజరాత్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ సనంద్ ప్రాంతంలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో 25 అగ్నిమాపక యంత్రాలతో హూటాహుటిన ఘటనాస్థలికి...
గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.5గా తీవ్రత
గాంధీనగర్: గుజరాత్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. ఉత్తర రాజ్కోట్ సమీపంలో జోల్ట్స్ ప్రాంతంలో భూమి కంపించడంతో రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్సిఎస్) తెలిపింది....
గుజరాత్లో కాంగ్రెస్కు మరో ఎంఎల్ఎ రాజీనామా
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల ముందట కాంగ్రెస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శుక్రవారంనాడు పార్టీ సీనియర్ నేత, మోర్బీ ఎంఎల్ఎ బ్రిజేష్ మీర్జా రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు....
గుజరాత్లో ఘోరం: నగ్నంగా నిలబెట్టి కళాశాల బాలికలకు రుతుస్రావ పరీక్షలు
అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ జిల్లాకు చెందిన భుజ్ పట్టణంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక మత సంస్థ నిర్వహించే కళాశాలకు చెందిన 68 మంది బాలికలను కళాశాల యాజమాన్యం నగ్నంగా నిలబెట్టి...
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం :ఈసీ
లోక్సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక...
అందుకే నేను పోటీ చేయడం లేదు: ప్రియాంక గాంధీ
ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో తాను పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయడంపై దృష్టిని నిమగ్నం చేయాలన్న ఉద్దేశంతోనే...
కష్టకాలంలో మోడీకి ఎంతో సాయం చేశాను
తనపై విమర్శలకు శరద్ పవార్ స్పందన
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ తనపై చేసిన విమర్శలపై మాజీ కేంద్ర మంత్రి, ఎన్సిపి(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం స్పందించారు. తాను కేంద్ర మంత్రిగా...
కాంగ్రెస్ సీనియర్ నేత కమలా బేనివాల్ కన్నుమూత
కాగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనివాల్ బుధవారం జైపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దికాలంగా అరారోగ్యంతో బాధపడుతున్న 97 సంవత్సరాల బేనివాల్ను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె కుటుంబ...
ఆ వ్యాఖ్యలు ముస్లింలనుద్దేశించి కాదు
పేద కుటుంబాలలోనే అధిక సంతానం ఉంది
హిందూ-ముస్లిం అంటూ మాట్లాడిన రోజున ప్రజా జీవితానికి అర్హుడిని కాను
ముస్లింలలో నా ప్రతిష్టను ప్రత్యర్థులు నాశనం చేశారు
మా ఇంట్లో ముస్లిం కుటుంబాలు ఉండేవి
ఇప్పటికీ నాకు ముస్లిం మిత్రులు...
మోడీ వ్యతిరేక సునామీ
మన తెలంగాణ/హైదరాబాద్ : మోడీకి వ్యతిరేకం గా ఈ దేశంలో సునామీ రాబోతోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సిఎం రేవంత్రెడ్డి అ న్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్కు త రలించుకుపోవాలని,...
సమరోత్సాహంతో కోల్కతా
నేడు గుజరాత్ పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్17లో అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టించి ఇప్పటికే నాకౌట్ బెర్త్ను సొంతం చేసుకున్న కోల్కతా నైట్రైడర్స్ సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది....
ప్లేఆఫ్పై రాజస్థాన్ కన్ను
నేడు చెన్నైతో పోరు
చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 8 పోటీల్లో...