Home Search
బొమ్మ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో ఒత్తిడి గల్లీలో నిరసనలు
రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం
రాష్ట్రమంతటా నేడు అన్నదాతల ధర్నాలు, నిరసనలు
హస్తినలో కేంద్రం పెద్దలను కలిసేందుకు మంత్రుల బృందం యత్నం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తున్న రైతుల పక్షాన...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
తగ్గేదేలే
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరులో
20న రాష్ట్రవ్యాప్త నిరసన
రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు
చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు
సైలెంట్గా ఉండాలి. కేంద్రంతో
అమీతుమీ తేల్చుకోవాలి.
యథావిధిగా రైతుబంధు
రాష్ట్రమంతటా దళితబంధు
మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి
నియోజకవర్గాల్లో కొందరు...
కర్నాటకలో క్రిస్టియన్ మత గ్రంథాల దహనం
మత మార్పిడులకు పాల్పడుతున్నారని రైట్వింగ్ ఆరోపణ
బెంగళూర్: క్రిస్టియన్ మత గ్రంథాలను తగులబెట్టిన ఘటన కర్నాటకలోని కోలార్లో జరిగింది. రైట్వింగ్ బృందాలకు చెందినవారు ఈ చర్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్...
నాగాలాండ్లో అమిత్షాకు వ్యతిరేకంగా నిరసనలు
న్యూఢిల్లీ : నాగాలాండ్లో పౌరులపై ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల ఘటన ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా శనివారం ఈ ఘటనను నిరసిస్తూ కేంద్రహోం మంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు...
న్యాయకోవిదులుగా వారి సేవలు అనుపమానం
సొరాబ్జీ, అశోక్ దేశాయ్లకు సిజెఐ నివాళి
న్యూఢిల్లీ: న్యాయకోవిదులు, గత ఏడాది కన్ను మూసిన మాజీ అటార్నీ జనరల్స్ సోలీ జె సొరాబ్జీ, అశోక్ హెచ్ దేశాయ్లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ...
ఆ మూడు దేశాల ప్రయాణికులపై నిషేధానికి కేంద్రం అనుమతి కోరిన కర్నాటక
బెంగళూర్: దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మై తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆ దేశాల్లో...
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్క నాటిన పూజా హెగ్డే
మొక్కలు నాటండి – అందమైన ఈ భూమిని, సర్వజీవులను రక్షించాలని పిలుపునిస్తుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తుంది. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ...
ఇంజినీర్ ఇంటి పైపులైన్లో నోట్ల కట్టలు
కర్ణాటకలో ఎసిబి అధికారుల దాడులు
బెంగళూరు: కొందరు అధికారులు , రాజకీయనేతలు తాము అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఇంటిగోడల్లోనో, బాత్ రూముల్లోనే దాస్తుండడం మనం చూస్తుంటాం. కానీ కర్ణాటక లోని పీడబ్యుడి జాయింట్ ఇంజినీర్...
‘స్థానిక’ ఎంఎల్సి పదవులకు ముగిసిన నామినేషన్లు
నిజామాబాద్ నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత
కరీంనగర్లో భానుప్రసాద్, ఎల్.రమణ
ఆదిలాబాద్లో దండె విఠల్ నామినేషన్
చివరిరోజు 80 స్వతంత్రుల నామినేషన్లు
రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
పోటీకి దూరంగా ఉన్న...
కుటుంబ కలహాలు…. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
కరీంనగర్: ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మానకొండూర్ మండలం వెల్డీ గ్రామానికి చెందిన కనకం వంశీ అనే యువకుడు...
విలపించిన చంద్రబాబు
నా భార్యను కించపరిచేలా దూషించారు, మళ్లీ సిఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టను :
ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత...
సరిహద్దులలో చైనా రెండో కబ్జా గ్రామం
హిమాలయం, బ్రహ్మపుత్ర వెంబడి దూకుడు
న్యూఢిల్లీ: చైనా వారి అరుణాచల్ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. భారత్ చైనాల మధ్య వివాదాస్పదమైన అరుణాచల్ప్రదేశ్లో చైనా సైనిక వర్గాలు మరో గ్రామాన్ని నిర్మించాయి. అరుణాచల్ ప్రదేశ్లో...
పొగాకు వినియోగం తగ్గింపులో భారత్ పురోగతి
ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంస
న్యూఢిల్లీ: పొగాకు వినియోగాన్ని తగ్గించడంలో భారత్ సహా ఆగ్నేయాసియా దేశాలు సాధిస్తున్న పురోగతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగం ప్రశంసించింది. సమష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని,...
ఫిట్స్కు నియంత్రణ అందుబాటులో మందులు
మందులతో తగ్గకుంటే సర్జరీ, ఫేస్ మేకరతో తగ్గించే అవకాశం
ఈవ్యాధితో బాధపడుతున్నవారు పెళ్లి చేసుకోవచ్చు: డా. సీతా జయలక్ష్మి
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఫిట్స్పై ఇప్పటికే ప్రజల్లో అపోహలున్నాయని, వీటితో బాధపడే వారిని అన్ని పనులకు దూరంగా...
బిట్కాయిన్పై కాంగ్రెస్ రాజకీయాలు
బిట్కాయిన్పై కాంగ్రెస్ రాజకీయాలు
కర్నాటక సిఎం ఆరోపణ
బెంగళూరు: బిట్కాయిన్ కుంభకోణం పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి పాల్పడుతోందని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం ఆరోపించారు. కాంగ్రెస్ వద్ద ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు ఏవైనా...
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..
చిత్తూరు: తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7.30గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి ఎపి...
ఓటిటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’.. డేట్ ఫిక్స్
హైదరాబాద్: యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీతో కెరీర్ లో తొలి విజయాన్ని అందుకున్నాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్...
క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం?
ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ
న్యూఢిల్లీ: నలువైపులనుంచి విమర్శలు వచ్చి పడుతున్నా మన దేశంలో క్రిప్టో కరెన్సీ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడుతున్న...
జన్ధన్ ఖాతాల హ్యాక్
రూ 6వేల కోట్ల మళ్లింపు
బిట్కాయిన్స్ నిందితుడి పనే?
కర్నాటక మాజీ సిఎం కుమార
బెంగళూరు : బిట్కాయిన్ స్కామ్ నిందితుడు జన్ధన్ ఖాతాలను ఏకంగా రూ 6000 కోట్ల మేర దోచుకున్నాడని కర్నాటక...