Home Search
మంత్రి హరీశ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత…
నిరుపేదల నీడలో.. మెరుగైన సర్కారు వైద్యం...
సిద్దిపేట డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో 18 లక్షలతో బస్తీ దవాఖాన శాశ్వత భవనం
కేసీఆర్ నగర్ లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరిశ్...
ములుగు, సిరిసిల్ల జిల్లాల హెల్త్ ప్రొఫైల్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ములుగులో 1,81,540 మందికి, సిరిసిల్లలో 3,38,761 మందికి ఆరోగ్య పరీక్షలు చేసినట్లు...
‘గుజరాత్ కు మూటలు’.. తెలంగాణకు మాటలు
బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్టిసినీ వదలదు
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ స్థలను అమ్మితే రూ.2వేల కోట్లు, బాయిలకాడ మీటర్లు పెడితే
రూ.25వేల కోట్లు ఇస్తారట
ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి
పాలసీ ఏంటో చెప్పాలి రాష్ట్రంలో...
తెలంగాణకు మాటలు… గుజరాత్కు మూటలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డిపోను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...మూడు దశాబ్ధాల కలను...
వివిధ కేడర్లలో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు..
మనతెలంగాణ/ హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి...
నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3వేల పారితోషికం
సిద్దిపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3వేల పారితోషికం అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోల్డెన్ అవర్ మొదటి...
12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్
ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం
హుస్నాబాద్ : జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని...
10,028
వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర
ప్రతి వారం విడతల వారీగా నోటిఫికేషన్లు
తొలుత ఎంబిబిఎస్ అర్హత
కలిగిన 1326 పోస్టులకు
ప్రకటన కరోనా కాలంలో
సేవలందించిన ఔట్ సోర్సింగ్
సిబ్బందికి భర్తీ ప్రక్రియలో 20%...
కొవిడ్ కేసులు పైపైకి
ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత
మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
నెమ్మదిగా విజృంభణ
మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన
మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ముంబై : మహారాష్ట్ర, కేరళ...
డిమాండ్ గల పంటలే పండించాలి
హైదరాబాద్లో ఆలుగడ్డకు మంచి గిరాకీ ఉంది
రైతులు ఆలుగడ్డ పంటపై దృష్టి
పెట్టాలి 2.5 లక్షల ఎకరాల్లో
దానిని సాగు చేయాల్సిన
అవసరం ఉంది ఎనిమిదేళ్లల్లో
ప్రభుత్వం వ్యవసాయంపై
రూ.3.75లక్షల కోట్లు ఖర్చు
చేసింది...
మెదక్, గజ్వేల్ కు గూడ్స్ ద్వారా వెంటనే ఎరువుల పంపిణీని చేపట్టాలి..
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో...
సిద్దిపేట వెంకన్న స్వామికి పసిడి కిరీటం…
సిద్దిపేట: జిల్లా కేంద్రంలో కొలువైఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 47వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట వెంకటేశ్వర...
లంచం అడిగిన డాక్టర్ సస్పెన్షన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని సోమవారం మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ...
కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ
గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్త మత్స్య పారిశ్రామిక సోసైటీలు
సిద్దిపేట: ఎన్నో ఎళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని కాని ఏ ప్రభుత్వం వారి డిమాండ్ పట్టించుకోలేదని...
ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సిఎం సంకల్పం
గజ్వేల్: సిద్ధిపేటజిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...
కడుపునిండా తిండి
ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప
మానవతావాది రోగుల
సహాయకుల కోసం భోజనం
అందించాలని, నైట్
షెల్టర్లు నిర్మించాలని గతంలోనే
ఆదేశించారు ఇందుకే రూ.5
భోజనం తీసుకువచ్చాం రేషన్
కార్డుదారులకు ఒక్కొక్కరికి
6 కిలోల బియ్యం ఇస్తున్నాం:
మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18...
నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్… నేడు స్వరాష్ట్రంలో బిజెపి
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీ లు దొందు దొందే అని మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలను విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు...
రాష్ట్రవ్యాప్తంగా మోకాలి చిప్ప మార్పిడి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు వృధా చేసుకోవద్దు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మోకాలి చిప్ప
మార్పిడి చికిత్సలను ప్రారంభించనున్నాం : సిద్దిపేట జిల్లా
ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారిని
పరామర్శించిన సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సిద్దిపేట...