Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
తండ్రి మృతి… ఐదో రోజే కుమారుడిని చంపిన తల్లి
మేడ్చల్: తండ్రి చనిపోయి ఐదు రోజులు అవుతోంది, కుమారుడు మద్యం తాగి సైకో ప్రవర్తిస్తుండడంతో తల్లి అతడిని చీరతో కట్టేయడంతో తనయుడు చనిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్లో జరిగింది....
పాకిస్థాన్లో లోయలో బస్సు పడి 17మంది యాత్రికులు మృతి
కరాచి: పాకిస్థాన్ లోని సింథ్, బలోచిస్థాన్ ప్రావిన్స్ల సరిహద్దులో బుధవారం యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 17 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. కరాచీకి...
రంజాన్ పండగవేళ విషాదం.. స్కూల్ బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతి
ఛండీగఢ్: హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో గురువారం రంజాన్ పండగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు బోల్తాపడి విద్యార్థులైన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.20 మంది గాయపడ్డారు....
హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా: ఐదుగురు మృతి
హరియాణా రాష్ట్రం నార్నాల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పిన స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ...
బస్టాండ్ కూల్చివేత పనుల్లో నిర్లక్ష్యం.. కూలీ మృతి
వరంగల్ జిల్లాలో గురువారం విషాదం జరిగింది. బస్టాండ్ కూల్చివేత పనుల్లో నిర్లక్ష్యం ఓ నిండి ప్రాణాన్ని బలితీసుకుంది. వాటర్ ట్యాంకర్ కింద పడి కార్మికుడు మృత్యువాతపడ్డాడు. వరంగల్ బస్టాండ్ కూల్చివేత పనుల్లో కాంట్రాక్టర్...
టూవీలర్ను కారు ఢీకొని ఐదుగురు మృతి
మదురైలో దుర్ఘటన
మదురై (తమిళనాడు) : మదురైలో బుధవారం ఒక కారు అదుపు తప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, ఎగిరి పలు అడుగుల దూరంలో పక్క లేన్పై పడినప్పుడు ఒక కుటుంబ సభ్యులు...
పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి
ఓ పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర, అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అర్థరాత్రి పాడుబడిన...
కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి బాలుడి మృతి
అమరావతి: ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇరుగాళమ్మ కట్టలో...
గోతిలో పడిన బస్సు: 15 మంది మృతి
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీం గ్రామ శివారులో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రైవేటు...
నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
అదృశ్యమైన విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: గడచిన నెలరోజులుగా కనిపించకుండా పోయిన ఒక 25 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహం క్లీవ్ల్యాండ్ నగరంలో లభించింది. భారతీయులకు సంబంధించి అమెరికాలో ఈ తరహా ఘటన జరగడం ఈ వారంలో ఇది...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని క్లేవ్ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్లో వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన మహ్మమద్ అబ్దుల్ అర్ఫాత్ క్లేవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు....
రాజీవ్ రతన్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ...
షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా...
వాహనం ఢీకొని చిరుత మృతి
మహబూబ్నగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎండాకాలం...
రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తు తెలియని...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవులలో గాలింపు చర్యలలో ఉన్న భద్రతా బలగాలు, మావోయిస్టుల నడుమ...
యుఎస్లో మరో భారత విద్యార్థి మృతి
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక భారతీయ విద్యార్థి మరణించినట్లు, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషాద ఘటనల్లో...
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు...
న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ సంతాపం
దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం బాధాకరమన్నారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని...