Home Search
రూపాయి విలువ - search results
If you're not happy with the results, please do another search
క్షీణించిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
ఆగస్టు 12 వారాంతానికి 2బిలియన్ డాలర్ల క్షీణత
న్యూఢిల్లీ: రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్లను విక్రయించడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 12నాటికి రెండు...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: భారతీయ ఈక్విటీ మార్కెట్ 8 రోజుల లాభాలకు నేడు(శుక్రవారం) తెరపడింది. నిఫ్టీ 17,800 దిగువన ముగిసింది. కాగా ముగింపు సమయానికి సెన్సెక్స్ 651.85 పాయింట్లు లేదా 1.08% క్షీణించి 59,646.15 వద్ద,...
జన గణ మంగళదాయక జయహే!
ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో భారతీయత నిండేలా స్వాతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం జరుపుకుంటున్నం- నేటి నుంచి ఈ నెల 22 వరకు- ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అన్న...
క్రిప్టోకరెన్సీపై నిషేధం!
దేశీయ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉందని ఆర్బిఐ ఆందోళన
అంతర్జాతీయ సహకారం కోరుతున్న ప్రభుత్వం n లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి
న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీపై ఆర్బిఐ (భారతీయ రిజ ర్వు బ్యాంక్) ఆందోళన...
తెగించి కొట్లాడుదాం
పార్లమెంట్లో కేంద్రాన్ని దోషిగా నిలబెడదాం
నిబంధనల ముసుగులో రాష్ట్రంపై ఆర్థిక కుట్ర
ప్రగతి పథాన సాగుతున్న రాష్ట్రానికి సహకరించని
కేంద్రం అడుగడుగునా అభివృద్ధిని
అడ్డుకుంటున్న మోడీ ఎఫ్ఆర్బిఎంపై మాట
మార్చడంలో ఆంతర్యమేమిటి? తొలుత...
నేడు పార్టీ ఎంపిలతో సిఎం భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశా నిర్దేశం చేసేందుకు టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ,...
ప్రధాని ఇగో ధోరణితో అధోగతి
గ్రాఫ్లతో పాటు రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సరిలేరు తనకెవ్వరు అనే ధోరణితో ఉండటంతో దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం,...
ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం
ఎల్పిజి ధర పెంపుపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశంలో గృహ వినియోగ వంటగ్యాస్(ఎల్పిజి) ధరను మళ్లీ పెంచుతూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమంటూ కాంగ్రెస్...
400 పాయింట్లకుపైగా ర్యాలీ చేసిన సెన్సెక్స్ !
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో పెరుగుదల, తగ్గుతున్న కమోడిటీ ధరలను ట్రాక్ చేస్తూ, దేశీయ స్టాక్ మార్కెట్ నేడు వరుసగా మూడవ రోజు ర్యాలీని కొనసాగించింది. సెన్సెక్స్ 433 పాయింట్లు లేదా 0.82 శాతం...
యాసంగిలో 49.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో రైతుల నుంచి ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరు...
బేర్ గుప్పిట్లోకి..
కొద్ది వారాలుగా నష్టాల్లోనే మార్కెట్లు
ఫెడ్ ప్రభావంతో మరింత పతనం
గతవారం 1,385 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి పతనం తర్వాత అంతటి స్థాయిలో...
బ్లాక్ మండే
సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం
ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్కు ఇది మరో బ్లాక్...
పుంజుకున్న దేశీయ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ద్రవ్యోల్బణ భయం ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్ల...
సంపాదకీయం: సమాజానికి మచ్చ
ఇరవై ఏళ్ల లోపు బడి పిల్లలు పబ్లలో తాగి తందనాలాడడం, అంది వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడడం మన సమాజాన్నే బోనులో నిలబెడుతున్న అంశం. ముఖ్యంగా అమితమైన ధనం, అధికారం గల సంపన్న...
అనిల్ అంబానీపై బ్లాక్ మనీ యాక్ట్ ఆర్డర్: విదేశాల్లో ఆస్తులు రూ. 800 కోట్లు
న్యూఢిల్లీ: వెల్లడించని విదేశాలలోని ఆస్తులు, పెట్టుబడులను గుర్తించినట్లు ఆరోపిస్తూ, 2015 బ్లాక్ మనీ యాక్ట్ (BMA) కింద రిలయన్స్ (ADA) గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగానికి...
రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్
మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ...
పట్టణ ప్రగతిలో అన్ని మున్సిపాలిటీలకు రూ.2,734.84 కోట్లు
ఇప్పటికే 85 శాతం నిధులను ఖర్చు చేసిన అధికారులు
ప్రతి నెలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.112 కోట్లు
గ్రీన్బడ్జెట్ కింద 10శాతం నిధులు అదనంగా కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణాలను సుందరంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన పట్టణ...
‘ప్రపంచస్థాయి’ ఏరోనాటికల్ వర్శిటీ
రాష్ట్రంలో ఏర్పాటుకు క్రాస్ఫీల్డ్ సంస్థ సుముఖత
యుకె పర్యటన రెండో రోజున
పలు కంపెనీల ప్రతినిధులతో
మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులకు గల
అవకాశాలను వివరించిన మంత్రి
హెచ్ఎస్బిసికి చెందిన పాల్మెక్
పియార్సన్, బ్రాడ్హిల్ బర్న్లతో
కెటిఆర్ సమావేశం...
వారమంతా దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే…
వారంలో, సెన్సెక్స్ 2,041.96 పాయింట్లు లేదా 3.72 శాతం క్షీణించగా, నిఫ్టీ 629.05 పాయింట్లు లేదా 3.83 శాతం క్షీణించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లోనే...
‘బండి’ని మేం అడ్డుకోవడమా?
వారిలా మేం దిగజారలేము
అబద్ధాలతో రాజకీయాలు మాకు చేతకావు టిఆర్ఎస్ రాజకీయ
విలువలకు లోబడి పనిచేసే పార్టీ ఆయనేదో మొరుగుతూ ఉంటే
పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు పేరుకే ప్రజా సంగ్రామ
యాత్ర.. ప్రజల...