Home Search
రూపాయి విలువ - search results
If you're not happy with the results, please do another search
రైతులకు గోడదెబ్బ, చెంపదెబ్బ!
ఎరువు రకం పాత ధర కొత్త ధర
10:26:26 1,175 1,775
12:32:16 1,185 1,800
20:0:13 925 1,350
డిఏపి 1,200 1,900
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24 న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089,...
రష్యా నుంచి చవగ్గా చమురు!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచమంతటి మీద ప్రభావం చూపుతుందని అనుకున్నదే. ప్రాథమికంగా ఆ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల సరఫరాలో అంతరాయమేర్పడి వాటి ధరలు పెరుగుతాయని ఊహించిందే. అంతకు మించి...
కిషన్ రెడ్డికి హైదరాబాద్ నడిబొడ్డున సన్మానం చేస్తాం..
హైదరాబాద్: అందరూ కలిసికట్టుగా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఎల్.బి నగర్ నియోజకవర్గంలో రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టే...
శ్రీలంకలో లీటరు పెట్రోల్ రూ.254
కొలంబో : శ్రీలంకలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఒసి) శుక్రవారంనాడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. డీజిల్పై లీటరుకు...
పేదల ఆనందంలోనే ‘తృప్తి’
ప్రజలకు ఇల్లు కట్టించి పెళ్లి చేస్తానని ముందుకొచ్చిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు
గత పాలకులు ఇరుకు ఇళ్లను ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి...
పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ఇల్లు.. పెళ్లి
సంక్షేమం, అభివృద్ధి
దేశంలో మరెక్కడా లేని మంచి పాలన
అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్లో 248 డబుల్
ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు...
రాష్ట్రానికి కిషన్రెడ్డి ఏం చేశారు?
బిజెపి అంటే అమ్మకం.. టిఆర్ఎస్ అంటే నమ్మకం
ధ్వజమెత్తిన మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రమంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ప్రభుత్వ...
కోనసీమలా సిరిసిల్ల
కాళేశ్వర జలాలతో రూపు మారుతున్న జిల్లా
పేదవారి ముఖంలో సంతోషం చూడటమే సిఎం కెసిఆర్
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల: పేదవారి ముఖంలో సంతోషం...
మళ్లీ పెట్రో బాదుడు
దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
అప్పుడు చెరువు కింద చేను… ఇప్పుడు చేను కిందికే చెరువు: కెటిఆర్
హైదరాబాద్: టిఎస్ఐపాస్ ద్వారా 15 వేల 326 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. 11వేల 896 పరిశ్రమలకు ఇప్పటికే పనులు ప్రారంభించామని పేర్కొన్నారు....
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...
కోచ్ ఫ్యాక్టరీని కొండెక్కించారు
తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది
150 ఎకరాల విలువైన భూమిని సేకరించి ఇచ్చాం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ పలుమార్లు కోరారు
అనేకసార్లు ప్రధానిని కలిసి అభ్యర్థించారు
ఆ...
కనకం కలకలం
రూ.47 వేలకు చేరువలో పసిడి
న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్...
వేయి పడగలు-మరపురాని చిన్ని పాత్రలు
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన ఏభై ఎనిమిది నవలలలో వేయి పడగల నుంచి కుక్క గొడుగులు వరకుగల ముప్ఫై నాలుగు నవలలు ఒక విభాగం. దిండు క్రింద పోకచెక్క నుంచి దూత...
కరోనా కోరల్లో చిన్నారులు!
కోవిడ్ 19 మహమ్మారి మిగతా వారిని ప్రత్యక్షంగా ఇబ్బంది పెడ్తుంటే పిల్లలపై పరోక్షంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఈ ప్రభావం రెండు రకాలుగా ఉంది. ఒకటి కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూత...
పల్లె హృదయ స్పందన ‘ఊరి దస్తూరి’
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరివ్యాప్తిలో వెల్లువెత్తుతున్న సంకర సాంస్కృతి దాడిలో కుదేలవుతున్న పల్లె పాత బంగారపు విలువలన్నిం టిని మనముందు కుప్పపోసి మనల్ని మేల్కొల్పుతాడు. మార్పు అనివార్యం అయినప్పటికి దాని గుణాత్మకను కోల్పోతున్నప్పుడు...
కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి
ప్రజాకవి కాళోజీ కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి. ఆయనను క్షోభపెట్టిన ప్రతి సంఘటనను కవిత్వం చేసిన మహానుభావుడు. జీవితం తడి తెలిసిన వారే సంఘానికి కావాల్సిన రచనలను అందించగలుగుతారు. జీవితంలోని భిన్నకోణాలు చూడగలగాలి...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...