Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
పుణే స్పెషల్ మాస్క్
కరోనా వైరస్ కణాలను చంపేస్తుంది
న్యూఢిల్లీ/ పుణే : కరోనా వైరస్ను దెబ్బతీసే ఓ ప్రత్యేక రకం మాస్క్ జనం ముందుకు రానుంది. వైరస్ను ఆటకట్టించేందుకు అందరికీ మాస్క్ ముఖరక్షాకవచం అయింది. ఈ దశలో...
ప్రజల విజయం
ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, న్యాయస్థానాల రాజ్యాంగ విహిత, జనహిత కార్యాచరణ చిమ్మచీకటినైనా చెదరగొట్టి శుభోదయ కిరణాలకు దారి చేస్తాయనే నమ్మకం ఇప్పటికైనా కలగడం మంచి పరిణామం. పరిస్థితులు ప్రసాదించిన విజయ గర్వం...
టెక్నాలజీని దాచుకోం.. ప్రపంచంతో పంచుకుంటాం
టెక్నాలజీని దాచుకోం.. ప్రపంచంతో పంచుకుంటాం
స్ఫుత్నిక్ టీకాల తయారీపై రష్యా నేత పుతిన్
వార్తాసంస్థల ఎడిటర్లతో వీడియో కాన్ఫరెన్స్
వ్యాక్సిన్ సమర్థత దాదాపుగా నూరుశాతం
సెయింట్ పీటర్స్బర్గ్(రష్యా): కొవిడ్ వ్యాక్సిన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా...
హర్యానాలో జూన్ 7వరకు లాక్డౌన్ పొడిగింపు
ఛండీగఢ్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్డౌన్ను పొడిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మరో వారం రోజులు లాక్డౌన్ను...
ఆర్థిక ఊబిలో దేశం
ఆర్థిక పురోభివృద్ధి అంటే దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడమే అయితే ఇండియా ప్రగతి దారుల్లో పరుగులు పెడుతున్నట్టే. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉందని...
మరింత ఆర్థిక సంక్షోభం!
గత సంవత్సరం లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
భారత్బ్రిటన్ మధ్య రూ.10,232 కోట్ల ఒప్పందం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానుల భేటీ
లండన్ : భారత్, బ్రిటన్ దేశాల మధ్య 1 బిలియన్ పౌండ్లు (రూ.10,232 కోట్లు) విలువచేసే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. మంగళవారం ప్రధాని నరేంద్ర...
సౌదీ అరేబియా రేవు యాన్బుపై పేలుడు పదార్థాల డ్రోన్ పడవ దాడి
దుబాయ్: మందుగుండు సామగ్రితో కూడిన ఒక పడవ సౌదీ అరేబియాలోని యాన్బు రేవును లక్ష్యంగా చేసుకుని దాడిచేసింది. డ్రైవర్ లేకుండా రిమోట్ సాయంతో పనిచేసే ఈ పడవను ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా...
కరోనా వ్యాక్సిన్-క్యూబా ఆదర్శం
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం...
దాచేస్తే దాగని రాఫెల్ గుట్టు!
ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ ఆడిట్లో ఫ్రాన్సు అవినీతివ్యతిరేక సంస్థ, ‘ఏజెన్స్ ఫ్రాంకయిస్ యాంటికరప్షన్’ గుప్తా కుటుంబ దలాలీ సంస్థ డెఫ్సిస్ సొల్యూషన్స్కు రూ.9.8 కోట్ల అక్రమ చెల్లింపులు బయటపెట్టింది. డెఫ్సిస్, దసో...
ఉడాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు
ట్రూజెట్ విస్తరణకు 49 శాతం విదేశీ నిధులు
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం ద్వారా త్వరలో దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్టు ట్రూజెట్ సంస్థ వెల్లడించింది. తొలిదశలో...
మయన్మార్ మారణహోమం!
ప్రజా తీర్పును కాలరాసి మయన్మార్ సైనిక నియంతలు మరోసారి దేశాధికారాన్ని తమ ఇనుప బూట్ల కిందికి తెచ్చుకొని రేపటికి రెండు నెలలవుతుంది. మిగతా ప్రపంచమంతా ప్రేక్షక పాత్ర పోషిస్తుండగా అక్కడి ప్రజానీకం మాత్రం...
తెరుచుకున్న సూయజ్ కెనాల్
ఇసుకలో చిక్కుకున్న కంటైనర్ నౌక ‘ఎవర్ గివెన్’కు విముక్తి
రెస్క్యూ టీమ్ సహకరించిన ప్రకృతి
పున్నమి అలల పోటుతో మళ్లీ జలాల్లోకి భారీ నౌక
‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్ద లంగరు వేసిన నౌక
ప్రమాద ఘటనపై అధికారుల...
సూయజ్లో అడ్డం తిరిగిన సరుకుల నౌక
రవాణాకు భారీ విఘాతం, నిలిచిన కార్గొలు
దుబయ్ : ప్రపంచ స్థాయిలో వ్యాపారానికి ప్రధాన మార్గం అయిన సూయజ్ కాల్వలో బుధవారం ఓ భారీ స్థాయి సరుకురవాణా నౌక (ట్యాంకర్) అడ్డం తిరిగింది. దీనితో...
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
కొనేవాళ్లు రాకుంటే ఉక్కు పరిశ్రమలను మూసివేస్తాం
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు ఫ్యాక్టరీలను కొనడానికి ఎవరూ ముందుకు రాకుంటే వాటిని తప్పనిసరిగా మూసివేస్తామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్...
పిఎస్ఎల్వి సి51 మిషన్ రిహార్సల్ పూర్తి చేసిన ఇస్రో
బెంగళూరు : ఈనెల 28న ప్రయోగించనున్న భారత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి సి 51)అంతరిక్ష నౌక ప్రయోగ రిహార్సల్స్ను గురువారం ఇస్రో పూర్తి చేసింది. ఈ వ్యోమనౌక బ్రెజిల్కు చెందిన...
విస్తరిస్తున్న భారతీయ సంతతి ప్రతిభ
15 దేశాల్లో ఉన్నత పదవుల్లో 200 మందికి పైగానే
వీరిలో 60 మందికి పైగా కేబినెట్ పదవుల్లో
తొలి సారిగా జాబితా రూపొందించిన అమెరికా సంస్థ ఇండియాస్పోరా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా భారతీయ సంతతికి...
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...