Home Search
సోషల్ మీడియా - search results
If you're not happy with the results, please do another search
సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ జెండా పండుగ
ఢిల్లీలో పార్టీ భవనానికి శంకుస్థాపన, సంస్థాగత కార్యక్రమాలు: కెటిఆర్
హైదరాబాద్: పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసేవారికే కమిటీల్లో ప్రాధాన్యతనిస్తామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తేల్చి చెప్పారు. పార్టీ కమిటీల్లో కూడా ఎస్సీ,...
‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ విడుదల..
అవసరాల శ్రీనివాస్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నూటొక్క జిల్లాల అందగాడు'. నూతన దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్ కు జోడీగా 'చిలసౌ' ఫేమ్ రుహానీ శర్మ...
కొడుకు కోరిక మేరకు మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..
దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అయనే తన ట్వీటర్ ద్వారా వెల్లడించాడు. అయితే, ప్రకాశ్ రాజ్ పెళ్లి చేసుకున్నది వేరే అమ్మాయిని కాదు.. తన...
సిఎం పై అనుచిత వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైంలో ఫిర్యాదు
పద్దతి మారకుంటే క్యూన్యూస్పై దాడీ చేస్తాం
టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ క్రిశాంక్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్పై సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసున్నారంటూ టిఆర్ఎస్...
నిశ్చితార్ధంతో షాకిచ్చిన కార్తికేయ..
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిశ్చితార్ధం చేసుకుని అందరికీ షాకిచ్చాడు యువ హీరో కార్తికేయ. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య కార్తికేయ నిశ్చితార్థం...
హోటల్ గదిలో ‘కాంచన 3’ నటి ఆత్మహత్య..
హైదరాబాద్: 'కాంచన 3'లో నటించిన యువ నటి బలవర్మరణానికి పాల్పడిట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాఘవ లారెన్స్ నటించి, తెరకెక్కించిన ఈ మూవీలో 24ఏళ్ల అలెగ్జాండ్రా...
ట్రాఫిక్ చలాన్లపై అసత్య ప్రచారం
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల సీజ్పై
హైకోర్టు ఆదేశాలని సోషల్ మీడియాలో నకిలీ వార్తలు
అలాంటి ఆదేశాలు కోర్టు నుంచి రాలేదు
అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు
సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లపై సోషల్...
అఫ్ఘన్లో కో-ఎడ్ నిషేధం
సమాజంలోని అన్ని దుర్మార్గాలకు
ఇదే మూలమని తాలిబన్ల వ్యాఖ్య
మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా తొలి చర్య
సోషల్ మీడియాను తాకేందుకే జంకుతున్న మహిళలు
ఇళ్లలో లైట్లు ఆర్పి తాలిబన్ల కంట పడకుండా జాగ్రత్తలు
భోజనం రుచిగా...
ఓ ఇంటివాడైన సందీప్ శర్మ
చెన్నై: భారత యువ ఫాస్ట్ బౌలర్, సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ను సందీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సందీప్...
నిరసన ర్యాలీపై తాలిబన్ల కాల్పులు
అసాదాబాద్లో రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జలాలాబాద్లో బుధవారం జాతీయ జెండా విషయంలో నిరసన తెలిపిన వారిపై తాలిబన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు...
క్రిష్-వైష్ణవ్ సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్..
హైదరాబాద్: క్రీయేటీవ్ డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను విడుదల...
టీమిండియాపై ప్రశంసల వర్షం
ముంబై: ఇంగ్లండ్తో జరిగిన లార్డ్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు భారత జట్టు విజయాన్ని కొనియాడుతున్నారు. బ్యాటింగ్,...
ప్రకటించేది ఒకలా.. ప్రవర్తించేది మరోలా..
పౌరులు స్వేచ్ఛగా తిరుగొచ్చు అంటూనే ఇళ్లలోకి ప్రవేశించి లూటీలు
భారత్ నిర్మించి ఇచ్చిన పార్లమెంట్ భవనంలో తాలిబన్ల హల్చల్
చిన్న పిల్లల పార్కులు, జిమ్లలో సరదాగా ఆటలు
కాబూల్ : ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే...
తాలిబన్ల అనుకూల సమాచారంపై ఫేస్బుక్ నిషేధం
లండన్: తాలిబన్లకు అనుకూలమైన సమాచారంపై తమ సంస్థకు చెందిన సోషల్ మీడియా నెట్వర్క్లో నిషేధం విధిస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్ను ఉగ్రవాద సంస్థగా ఫేస్బుక్ అధికార ప్రతినిధి స్పష్టం...
కరీనా రెండో కుమారుడిని పరిచయం చేసిన సారా..
ముంబయి: బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లు తమ రెండో కుమారుడిని ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం చేయలేదు. వీరి మొదటి కుమారుడు తైమూర్ ఇప్పటికే సోషల్ మీడియాలో...
ఆ ఇద్దరి బ్యాటింగ్పై ప్రశంసల వర్షం
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో చారిత్రక బ్యాటింగ్తో అదరగొట్టిన మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్కు దిగిన షమి, బుమ్రాలు...
కాబూల్లో దారుణ పరిస్థితులు.. (వీడియో)
కాబూల్:అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.తీవ్ర భయాభ్రాంతులకు గురైన ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో ప్రజలు...
మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
జర్నలిస్టులకు మందలింపులు
పెగాసస్పై సుప్రీం విచారణ కొనసాగింపు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో స్నూపింగ్ ఆరోపణలపై దాఖలు అయిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం కొనసాగిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా...
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉగ్రవాది తండ్రి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో 2016 లో భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన...