Home Search
భారత్-ఇంగ్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 119/5
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 360 పరుగుల...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 64/3
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు...
భారత్ తొలి ఇన్నింగ్స్ 337….. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 1/1
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 95.5 ఓవర్లలో 337 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు...
భారత్ తొలి ఇన్నింగ్స్ 257/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసి సమయానికి భారత్ 74 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 321...
పంత్, పుజారా ఔట్… టీమిండియా 230/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టు 348 పరుగుల ఆధిక్యంలో...
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73...
చెన్నై టెస్టులో జో రూట్ శతకం
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. తన వందో టెస్టుల్లో శతకం పూర్తి చేశాడు. తన టెస్టు కెరీర్ లో...
ఇంగ్లాండ్ 140/2…
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డోమినిక్ సిబ్లే హాఫ్ సెంచరీలో అదరగొట్టాడు....
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 24 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోరీ బర్న్స్ 33 పరుగులు చేసి అశ్విన్...
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్…
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నాలుగు ఓవర్లలో తొమ్మిది పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. బర్న్(07), డోమినిక్ సిబ్లే...