Wednesday, May 1, 2024

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 119/5

- Advertisement -
- Advertisement -

England loss five wickets for 119 runs

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 360 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోయ్ రూట్ (40), డెనియల్ లారెన్స్(18), డోమినిక్ సిబ్లే(16), బెన్ స్టోక్స్(07), రోరీ బర్న్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్(18), జోస్ బట్లర్(14) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా ఇశాంత్, బుమ్రా చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News