Wednesday, May 1, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 64/3

- Advertisement -
- Advertisement -

England loss third wicket for 64 runs

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు 305 పరుగుల ఆధిక్యంలో ఉంది. అశ్విన్ బౌలింగ్‌లో రోరీ బర్న్(0), డోమినిక్ సిబ్లే(16) ఔటయ్యారు. డానియల్ లారెన్స్ 18 పరుగులు చేసి ఇశాంత్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్ (27), బెన్ స్టోక్స్ (01) బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578

ఇండియా తొలి ఇన్నింగ్స్: 337

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News