Home Search
భారత్-ఇంగ్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ టార్గెట్ 169
అడిలైడ్: టి20 ప్రపంచ కప్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియాలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.ఇంగ్లాండ్ జట్టు ముందు టీమిండియా 169 పరుగుల...
సూర్యకుమార్ యాదవ్ ఔట్… భారత్ 110/3
అడిలైడ్: టి20 ప్రపంచ కప్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియాలో 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారీగా ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్...
రోహిత్ ఔట్…
అడిలైడ్: టి20 ప్రపంచ కప్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియాలో 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ ఐదు పరుగులు...
రాహుల్ ఔట్…
అడిలైడ్: టి20 ప్రపంచ కప్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియాలో ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 51 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ ఐదు పరుగులు...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
అడిలైడ్: టి20 ప్రపంచ కప్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో దినేష్ కార్తీక్ బదులుగా రిషబ్ పంత్, స్పిన్...
షమీ హాఫ్ సెంచరీ… ఇండియా 298/8 డిక్లేర్డ్
లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 109.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేయగానే విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం...
పంత్, ఇషాంత్ ఔట్… భారత్ 209/8
లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 89.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 209 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 182 పరుగుల...
బయిర్ స్టో హాఫ్ సెంచరీ…. ఇంగ్లాండ్ 216/3
లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 73 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మూడో వికెట్ పై...
జోయ్ రూట్ హాఫ్ సెంచరీ….
లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 55 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జోయ్ రూట్ హాఫ్...
ఐదో వికెట్ కోల్పోయిన భారత్… 157/5
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 54 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రిషబ్ పంత్ 25 పరుగులు...
ఇండియా తొలి ఇన్నింగ్స్ 278
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 84.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో...
మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 16/1
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
పుణె వన్డేలో హార్దిక్ పాండ్య అర్ధశతకం
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 256 పరుగుల వద్ద పంత్(78) ఔట్ అయ్యాడు. భారత్ ఆటమ్ బాంబ్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్ కొనసాగించాడు....
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద కె.ఎల్ రాహుల్ (07) ఔట్ అయ్యాడు. అంతకు ముందే రోహిత్ శర్మ (37) పరుగుల...
విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కు మంచి ఆరంభం లభించినా వెంటవెంటనే ముగ్గురు కీలక ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. మంచి షాట్లతో ఆలరించిన రోహిత్ శర్మ (37) పరుగుల...
రోహిత్ ఔట్… భారత్-103/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 14.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివర వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సమం చేసింది. మూడో వన్డేలో ఎవరు...
రోహిత్ ఔట్…. భారత్ 47/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు పరుగు చేసి టాప్లే బౌలింగ్లో...
ఇంగ్లాండ్ లక్ష్యం 318
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 317 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు భారత జట్టు 318...
ధావన్ సెంచరీ మిస్…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 38.1 ఓవర్లలో నాలుగో వికెట్ కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ 98 పరుగులు...