Monday, April 29, 2024

మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 16/1

- Advertisement -
- Advertisement -

నాంటింగ్‌హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి ఓవర్లలో ఐదో బంతికి రోరీ బర్న్‌ను బుమ్రా ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔట్ చేశాడు. ఇంగ్లాండ్ జీరో పరుగుల వద్దనే ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో డొమినిక్ సిబ్లే(5), క్రాలే (11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News