Home Search
భారత్-ఇంగ్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ లక్ష్యం 231
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 230...
అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించారు. రవిచంద్రన్ అశ్విన్ అంటేనే స్పిన్ మాయజాలంతో బ్యాట్స్ మెన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ప్రత్యర్థి...
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 369 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు...
ఆ బ్యాట్స్మెన్ను జట్టులో నుంచి తీసేయండి…
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్లో శుభ్మన్ గిల్ హోరంగా విఫలమయ్యాడు. గిల్ 66 బంతుల్లో 23 పరుగులు చేసి మైదానం వీడాడు. దక్షిణాప్రికా సిరీస్ ఘోరంగా విఫలమైనప్పటికి జట్టులోకి ఎందుకు...
రాహుల్ ఔట్… టీమిండియా 309/5
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
రాహుల్ హాఫ్ సెంచరీ… టీమిండియా 269/4
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 60 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
మూడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 74 పరుగుల ఆధిక్యంలో...
జైస్వాల్ ఔట్.. భారత్ 145/2
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 101 పరుగుల ఆధిక్యంలో...
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 119/1
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(76),...
ఉప్పల్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 246పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్..
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 246పరుగులకు ఆలౌట్ అయ్యింది. గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. మొదటి రోజు తొలి...
ఇంగ్లాండ్ 215/8
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ 59 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 215 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెహ్మాన్ అహ్మాద్ 13 పరుగులు...
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జానీ బయిర్స్టో 37 పరుగులు...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బెన్ డకెట్ 35...
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. బెన్ డకెట్ 35...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ లటెస్టు సిరీస్ జరుగనుంది. తొలి టెస్టు...
కోహ్లీకి రీప్లేస్ అతడేనా?
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీంతో అతడిని రీప్లేస్ చేసేది ఎవరూ అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. విరాట్ స్థానంలో...
ఇంగ్లాండ్ అలా ఆడితే నాకే వికెట్లు: బుమ్రా
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ బజ్బాల్తో దూకుడుగా బ్యాటింగ్ చేస్తే...
టెస్టుల్లో ధోని రికార్డు బద్దలుకొట్టనున్న రోహిత్
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్లో ధోని రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ బద్ధలుకొట్టనున్నాడు....
మీకు బజ్బాల్ ఉంటే… మాకు విరాట్బాల్ ఉంది: సన్నీ
హైదరాబాద్: టెస్టు క్రికెట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ పేరుతో దూకుడుగా ఆడుతోందని టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ సునీల్ గావస్కర్ తెలిపారు. ఇంగ్లాండ్ దగ్గర బజ్బాల్ ఉంటే... భారత్...
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా నాలుగు ఓవర్లలో...