Friday, May 3, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

England loss second wicket in ind vs eng

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 24 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోరీ బర్న్స్ 33 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డెనియల్ లారెన్స్ పరుగులేమీ చేయకుండా బుమ్రా బౌలింగ్ లో ఎల్ బిడబ్యు రూపంలో మైదానం వీడాడు.  ప్రస్తుతం క్రీజులో డోమినిక్ సిబ్లే (26), జోయ్ రూట్(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News