Home Search
రాహుల్గాంధీ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ వస్తే రైతు చేతికి చిప్పే
గాలి లేదు, గత్తర లేదు... ఉన్నదంతా బిఆరెస్సే..
నా తన్లాట..కొట్లాటంతా రాష్ట్ర సుభిక్షిం కోసమే
ఎవరెన్ని చేసినా...మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
ముఖ్యమంత్రి కుర్చీ కోసం 12 మంది కాంగ్రెస్ నేతల ఆరాటం
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం
ప్రజా...
మహోజ్వల ఘట్టానికి బీజం వేసిన రోజు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజున వంబర్ 29 అని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి...
కమల వికాసం ఖాయం
తూఫ్రాన్, నిర్మల్ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ
మన తెలంగాణ/తూప్రాన్/మెదక్ ప్రతినిధి/నిర్మ ల్ ప్రతినిధి: గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నా యా.. దీనిపై...
ఆరు గ్యారెంటీలకు అభయం
మనతెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి/సంగారెడ్డి: తెలంగాణ ప్రజల స్వప్నాలను సాకారం చేస్తామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అ మలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని...
మేధావులు, విద్యావంతులతో రాహుల్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మేధావులు, విద్యావంతులతో రాహుల్గాంధీ ఆదివారం భేటీ అయ్యారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం తదితరాలపై ఆయనకు పలు సూచనలు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ఆకాంక్షలను గుర్తించి...
2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఢిల్లీ గద్దె నుంచి దింపుతాం
ఏఐసిసి అగ్రనేత రాహుల్గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిజెపిని నామరూపాల్లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఏఐసిసి అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆంథోల్తో పాటు...
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం:రాహుల్ గాంధీ
సంగారెడ్డి: తెలంగాణ ప్రజల స్వప్నాలను సాకారం చేస్తామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల...
ఆరు గ్యారెంటీలపై చట్టం
అధికారంలోకి రాగానే అమలు
వేములవాడ, బోధన్
‘విజయభేరి’ మహాసభల్లో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ
మన తెలంగాణ/వేములవాడ/బోధన్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను చట్టాలుగా చేస్తామని రాహుల్ గాంధీ...
రాహుల్ గాంధీ.. ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాసినవా? ఇంటర్వ్యూకు వెళ్లినవా?: కెటిఆర్
జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..? ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూకు వెళ్లినవా..? ఉద్యోగార్థుల ఇబ్బందులు నీకు ఏమన్నా అర్థమైతయా..? అని రాహుల్గాంధీని కెటిఆర్ నిలదీశారు....
తెలంగాణ ప్రజల స్వప్నం కాంగ్రెస్తోనే సాధ్యం:రాహుల్ గాంధీ
బోదన్: తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వప్నం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను చట్టాలుగా చేస్తామని...
పివి పేరెత్తే అర్హతలేదు
గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్
పి.వికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాలకు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలు క్షమాపణ చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి...
బిజెపితో సైద్ధాంతిక సమరం
మన తెలంగాణ/హైదరాబాద్: ఏరోజు కూడా తాము బిజెపితో పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా బిజెపి వంటి పార్టీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు....
మంథనిలో చతుర్ముఖం
ప్రచారంలో దూసుకు పోతున్న నాల్గు పార్టీలు, పోరులో బిఆర్ఎస్, బిఎస్పి, కాంగ్రెస్, బిజెపి పార్టీలు
మంథని అసెంబ్లీ పోరులో నాలుగు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో...
దేశంలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, తెలంగాణలో విజయం సాధిస్తే బిసి ముఖ్యమంత్రిని చేసిన సుపరిపాలన అందిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కత్రియా...
కాంగ్రెస్పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. తెలంగాణకు రాహుల్గాంధీ రాకను నిరసిస్తూ శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లెక్సీలు...
కాంగ్రెస్పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. తెలంగాణకు రాహుల్గాంధీ రాకను నిరసిస్తూ శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లెక్సీలు...
ధరణి కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన రోడ్షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ ధరణి కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. సభను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్...
ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం
ర్సంపేట: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారంటీ పథకాలపై తొలిసంతకం చేస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన రోడ్షోలో పాల్గొని...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
షర్మిల డబుల్ గేమ్!
పార్టీలు సిద్ధాంతాలమీదనే పుట్టుకొస్తుంటాయి.. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి సిద్ధాంతాలు కాస్త పక్కకు జరిగి ఆ స్థానంలో, వ్యక్తులు, వ్యక్తిగత రాజకీయాలు మాత్రమే ప్రాధాన్యతకోసం ముందుకు తోసుకు వస్తుంటాయి. ఇటువంటి పరిణామాలు ఏ...