Home Search
సంస్థ నష్టాలు - search results
If you're not happy with the results, please do another search
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రా జ్యాంగం చెడ్డదైనా...
నదుల అనుసంధానంతో 247టిఎంసిల వినియోగం
కృష్ణాపెన్నాకావేరి బేసిన్లలో తీరనున్న తాగు నీటి కొరత
రూ.87వేల కోట్ల వ్యయపు అంచనా... 10లక్షల హెక్టార్లకు సాగునీరు
రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన కేంద్రం
మిగులు తేల్చాకే అభిప్రాయం చెబుతాం : తెలంగాణ
మా నీటి అవసరాలు...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
బస్ చార్జీల పెంపు సరైనదే
ఆర్టిసి సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం
మనతెలంగాణ/హైదరాబాద్ : టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ చేపట్టిన ఓ సర్వేలో మెజార్టీ ప్రయాణికులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు నష్టాలను...
టికెట్ ధర పెంపు సరైన నిర్ణయమే !
ఆర్టీసి జరిపిన సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం
ధరను పెంచడం వల్ల ఇబ్బంది లేదు...
సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలి
సర్వేలో పాల్గొన్న 4.5 శాతం మంది ప్రయాణికుల సూచన
హైదరాబాద్: టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ...
అదరగొట్టిన టాటా స్టీల్
క్యూ2లో కంపెనీ లాభం రూ.12,547 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగిన లాభం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం...
జువెలర్స్కు పండుగ కళ
ధంతెరాస్ రోజు భారీగా బంగారం విక్రయాలు
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ : గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే తొలిసారిగా జువెలరీ షాప్లు కళకళలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా...
15 ఇంటర్నల్ బస్స్టేషన్లు
3 సంవత్సరాల క్రితమే ఆర్టిసికి హెచ్ఎండిఏ ప్రతిపాదనలు
ఎండి సజ్జన్నార్ రాకతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఒక వైపు నగరం వేగం గా విస్తరిస్తూ విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది....
ఎయిర్ ఇండియా ఇక ’టాటా’ స్వంతం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ అర్ధ శతాబ్దం తర్వాత స్వంతం చేసుకుంటోంది. బిడ్స్లో బ్యూరోక్రాట్ల ప్రతిపాదనలను మంత్రుల సంఘం ఆమోదించింది.
టాటా ఎయిర్లైన్స్ 1932లోనే తన ప్రయాణాన్ని...
ఆర్టిసికి 4 మాసాల గడువు
ఆ లోగా బాగుపడకపోతే మనుగడ కష్టతరం
ప్రైవేట్ పరం వంటి ప్రత్యామ్నాయ చర్యలు
సిఎం హెచ్చరించినట్టు చైర్మన్ బాజిరెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఆర్టిసి సంస్థను కాపాడుకుందామని...
కేంద్రంలెక్క మేం జెయ్యం
ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను విక్రయించం
ఆర్టిసికి త్వరలోనే పూర్వవైభవం తీసుకొస్తం ఆదాయాన్ని పెంచుకుంటాం నష్టాలకు స్వస్తి చెబుతాం మాటలు కాదు.. ఆచరణలో నిరూపిస్తాం
ఆర్టిసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూ బాజిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్...
సిగ్గు మాలిన నిఘా!
దేశంలోని ప్రముఖుల టెలిఫోన్ సంభాషణలు, ఇ మెయిల్స్ తదితర సందేశాలపై పెగాసస్ దొంగ చెవిని ప్రయోగించారన్న సమాచారం పెను సంచలనాన్ని కలిగించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వెల్లడైన ఈ అంతర్జాతీయ...
ఆర్టిసికి వాన కష్టాలు
అర్థాంతరంగా రద్దవుతున్న ట్రిప్పులు
తగ్గిన ప్రయాణికులు.. తగ్గుతోన్న ఆదాయం
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఆర్టిసి ఆదాయం మీద పడుతోంది. దీంతో సంస్థ పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వస్తోంది....
కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు
గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
మరింత ఆర్థిక సంక్షోభం!
గత సంవత్సరం లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు
కొనుగోలు కేంద్రాలపై జిల్లా అధికారులు నిఘా పెంచాలి : మంత్రి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/ వనపర్తి : రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రతి గింజలు కొనుగోలు చేసి వెంటనే...
తెరుచుకున్న సూయజ్ కెనాల్
ఇసుకలో చిక్కుకున్న కంటైనర్ నౌక ‘ఎవర్ గివెన్’కు విముక్తి
రెస్క్యూ టీమ్ సహకరించిన ప్రకృతి
పున్నమి అలల పోటుతో మళ్లీ జలాల్లోకి భారీ నౌక
‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్ద లంగరు వేసిన నౌక
ప్రమాద ఘటనపై అధికారుల...
పాత బస్టాండ్పై… ‘కొత్త’ రాద్ధాంతం
బస్టాండ్ తరలింపుపై విపక్షాల ‘కస్సుబస్సు’
అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
నగరంలో సిటీ బస్సులను నడపడం సాధ్యం కాదు : ఆర్టీసి
రెండు బస్సుస్టేషన్ల నిర్వహణ ఆర్టీసి సంస్థకు ఆర్థ్ధిక భారం
బస్ స్టేషన్ స్థ్ధలాన్ని...
పబ్లిక్ రంగానికి మంగళం!
దేశాన్ని ముందుకు తీసుకుపోయే చోదక శక్తి, అనూహ్యమైన ఎత్తులకు ఎగరేసుకుపోయే అభివృద్ధి రాకెట్ ప్రైవేటు రంగమేనని ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నీళ్లు నములుడూ లేకుండా మరోసారి ప్రకటించారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా...
ప్రైవేటుకు విశాఖ ఉక్కు
సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిడ్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగమన కారణాల వల్ల ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి...