Tuesday, May 21, 2024

కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Seven Members dead in Car collided Oil Tanker

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ వే పై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వాహనాదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News