Saturday, May 11, 2024

2023లో ఖాళీ కానున్న ఏడు ఎంఎల్‌సి స్థానాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 2023 సంవత్సరంలో శాసనమండలి ఏడుగురరు సభ్యుల స్థానాలు ఖాళీ కానునున్నాయి. ఎంఎల్‌ఎ కోటాలో ఎన్నికైన ఎంఎల్‌సిలు కె. నవీన్ కుమార్, వి.గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డిల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనున్నది.

అలాగే ఉపాధ్యాయ ఎంఎల్‌సి కె.జనార్ధన్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగియనుండగా, గవర్నర్ కోటాలో ఎంపికైన ఎంఎల్‌సిలు డి.రాజేశ్వరరావు, ఎం.ఎ.ఫారుక్ రక్ హుస్సేన్‌ల పదవీ కాలం మే 27తో, స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎంఎల్‌సి మహమ్మద్ అమిన్ ఉల్ జాఫ్రీ పదవీకాలం మే 27వ తేదీతో ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News