Saturday, May 4, 2024

గుంటూరులో ఆరుగురు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో దారుణం చోటుచేసుకుంది. లంకెవానిదిబ్బలో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఓ రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన ఆరుగురు వ్యక్తులు కాపాలదారులుగా ఉన్నారు. ఆరుగురు రోయ్యల చెరువు వద్ద చనిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షార్ట్‌సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని  పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News