Friday, April 26, 2024

జనగామలో అగ్నిప్రమాదం… మూడు కిలో మీటర్ల మేర అలుముకున్న పొగ

- Advertisement -
- Advertisement -

 

ఖిలాషాపురం: జనగామ జిల్లా ఖిలాషాపురంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా ఈ పేలుడు సంభవించడంతో మంటలు అంటుకున్నాయి. మూడు కిల్లో మీటర్ల మేర దట్టమైన పొగ అలుముకుంది.

 

Smoke Spread upto 3 KM in Janagaon Fire Accident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News