Monday, May 6, 2024

పవన్ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా: జివిఎల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పొత్తులపై బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి, బిజెపితో కలిసి వెళ్తానన్న పవన్ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపి జివిఎల్ వివరించారు. టిడిపి, బిజెపి పొత్తుపై పవన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని పవన్ అన్నారని గుర్తు చేశారు. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరోక రాష్ట్రంపై పడవని హెచ్చరించారు. డిఎస్‌పి రమణారావును సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏందప్పా.. 92లోనూ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News