Tuesday, April 30, 2024

తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Telangana corona cases today update

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.9 లక్షలకు చేరుకోగా 1568 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 2.84 లక్షలుండగా 4524 మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 73.12 లక్షల మందికి కరోనా టెస్టులు చేసింది. నిన్న ఒక్క రోజే 34,431 మందికి కరోనా టెస్టులు చేసినట్టు సమాచారం.

Telangana corona cases today update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News