Saturday, May 4, 2024

పెండింగ్ బిల్లులపై రాజ్ భవన్ వివరణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో లేవని రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. కొంతకాలంగా రాష్ట్ర గవర్నర్ తిమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్ లో పెట్టారని అధికార పార్టీ నేతలు గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సోమవారం పెండింగ్ బిల్లుల అంశంపై రాజ్ భవన్ వివరణ ఇచ్చింది. గతంలోనే మూడు బిల్లులను గవర్నర్ తిమిళిసై ఆమోదించారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారని రాజ్ భవన్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News