లండన్: టి-20, వన్డేలు, టెస్టుల్లో ఐసిసి పురస్కారాలను ట్విటర్ వేదికగా ప్రకటించింది. టీమ్ ఆఫ్ ది డికేడ్ పురస్కారాలను ఐసిసి ప్రకటించింది. టి-20, వన్డే జట్టుకు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ఎంపిక కాగా టెస్టు జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు. టి-20, వన్డే జట్టుకు మహిళా జట్టుకు కెప్టెన్గా మెగ్ లానింగ్ ఎంపికయ్యారు.
టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), కుక్, డేవిడ్ వార్నర్, కెన్ విలియమ్ సన్, స్టీవ్ స్మిత్, కుమార్ సంగక్కర(వైస్ కెప్టెన్) బెన్ క్క్,, అశ్విన్. స్టయిన్, స్టువర్ట్ బ్రాడ్, జెమ్స్ అండర్సన్
వన్డే జట్టు:ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, షాకిబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్, లసిత్ మలింగా
టి-20 జట్టు: ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రోహిత్ శర్మ, క్రిష్ గేల్, అరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, గ్లైన్ మ్యాక్స్వెల్, కీరన్ పోలార్డ్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా