Sunday, April 28, 2024

చెట్టును ఢీకొట్టిన బైక్…. ముగ్గురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: బైక్ అదుపు చెట్టుకు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్‌లోని మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాకవరపాలెనికి చెందిన పదో తరగతి విద్యార్థులు హేమంత్, అనీష్, హర్షిత్‌లు బైక్ పై వెళ్తున్నారు. బైక్ వేగంగా నడపడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఒకరు ఘటనా స్థలంలో చనిపోగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News