Saturday, April 27, 2024

మంచిర్యాల జిల్లాలో విషాదం.. లవర్స్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు చోట్ల ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా ఉరి వేసుకుని సంగీత(21) ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలిసి ప్రియుడు భగవాన్(21)   నెన్నల మండలం చిత్తాపూర్ లో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News