Saturday, May 4, 2024

ఎంఎల్‌ఎ నోముల ఇకలేరు..

- Advertisement -
- Advertisement -

శ్వాసకోశ ఇబ్బందితో అపోలోలో కన్నుమూత
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తదితరుల దిగ్భ్రాంతి, సంతాపం

నాగార్జునసాగర్ ఎంఎల్‌ఎ నోముల నర్సింహ్మయ్య మంగళవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నోముల నర్సింహ్మయ్య పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని కొత్తపేట నివాసంలో ఉంచారు.

TRS MLA Nomula Narsimhaiah passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News