Friday, April 26, 2024

సోమేశ్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వని ఎపి ప్రభుత్వం.. విఆర్‌ఎస్‌కు దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ ( విఆర్‌ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పోస్టు కేటాయించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఎపి క్యాడర్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో ఎపి సిఎస్‌ను కలిసి సోమేష్ కుమార్ జాయినింగ్ రిపోర్టు అందజేశారు. అయితే ఇప్పటి వరకు సోమేష్ కుమార్‌కు ఎపి ప్రభుత్వం ఎలాంటి పోస్టు కేటాయించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News