Friday, April 26, 2024

పుస్తక ప్రియులకు టిఎస్‌ఆర్టీసి నుంచి శుభవార్త

- Advertisement -
- Advertisement -

TSRTC Good news for book lovers

హైదరాబాద్: 34వ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా డిసెంబర్ 27 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనను సందర్శించే వారికి టి24 టికెట్‌లపై టిఎస్‌ఆర్‌టిసి 20 శాతం తగ్గింపును అందిస్తోంది. టి24 టికెట్ కొనుగోలు నుంచి 24 గంటల పాటు సిటీ సర్వీస్‌లలో (డీలక్స్ బస్సుల వరకు) ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి నగర ప్రయాణీకులకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. వాస్తవానికి టి24 టికెట్ ధర రూ.100, అయితే బుక్ ఫెయిర్‌ను సందర్శించే ప్రయాణీకులకు టిఎస్‌ఆర్‌టిసి కేవలం 80 రూపాయలకే బహుమతిగా అందజేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News