Friday, April 26, 2024

ముత్తంగిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in Road accident in Muthangi

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్ చెరు మండలం ముత్తంగిలో ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కంటైనర్ ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రుద్రారానికి చెందిన రాజు, అంజనేయులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two killed in Road accident in Muthangi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News