Monday, May 6, 2024

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Killed in Road Accident in Rangareddy District

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ లో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. వర్డ్ అండ్ డీడ్ పాఠశాల వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను భిక్షపతి(50), సుదర్శన్ (70)గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two Killed in Road Accident in Rangareddy District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News