Wednesday, May 15, 2024

బైక్ ను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two members dead in bike accident in Andhra

 

అమరావతి: బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కడప క్రాస్‌లో సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు రామ్ కుమార్(25), పవన్ కుమార్(25)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు మృతుల సస్థలం గుర్రం కొండ మండలం సంఘసముద్రమని తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో బైక్‌పై వీరు బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యువకుల మృతిలో గుర్రంకొండలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News