Friday, April 26, 2024

పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Two members dead in Lightening in Suryapet

సూర్యాపేట: పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం….. కూలీలు పొలంలో మిరపకాయలు ఏరుతుండగా వారికి సమీపంలో పిడుగుపడింది. దీంతో ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News