Friday, May 3, 2024

కరోనాతో రాజ్యసభ ఎంపి రాజీవ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Rajya Sabha MP Rajiv satava passes away

 

పుణే: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపి రాజీవ్ సతావ్(46) కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 21న కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ రావడంతో పుణేలోని జహంగీర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. 23 రోజులు కరోనాతో పోరాటం చేసి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజీవ్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే , కాంగ్రెస్‌పార్టీ నేతలు, కేంద్ర మాజీ మంత్రి జై రామ్ రమేష్, కెసి వేణుగోపాల్, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజా జీవితం నాతో పాటు తొలి అడుగు వేసిన మంచి స్నేహితుడిని కోల్పోయానని కాంగ్రెస్ నేత రణదీప్ నూర్జేవాలా అవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News