Saturday, May 4, 2024

ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ- హోంశాఖ మంత్రి అమిత్‌షా తమ కేసులు కొట్టేయించుకున్నట్లు, సిఎం జగన్ తన కేసులు ఎందుకు కొట్టేయించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. క్విడ్ ప్రోకో విషయంలో జగన్‌పై ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని అడిగారు. క్విడ్ ప్రోకో స్కామ్‌లో జగన్ జైలుకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. ఆర్థిక పరమైన కేసు విషయాల్లో విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News