Saturday, May 18, 2024

మూడో రౌండ్‌లోనూ వాణిదేవి ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

Telangana Graduate MLC Election Results 2021

హైదరాబాద్‌: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాల్లో మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్ ఫలితాల్లోనూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి ఆధిక్యంలో నిలిచింది. మూడో రౌండ్‌లో వాణిదేవికి 53,007 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 25,505 ఓట్లు, బిజెపి అభ్యర్థి రాంచందర్ రావుకు 48,563  ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 15,035 ఓట్లు పోలయ్యాయి. వాణిదేవి సమీప అభ్యర్థిపై 1831 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి మొత్తం 10,082 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

Vani Devi Leads in Hyderabad MLC Results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News