Saturday, April 27, 2024

దంపతులను ఢీకొన్న లారీ.. భార్య మృతి

- Advertisement -
- Advertisement -

woman died in road accident at shamshabad

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగూడ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ దంపతులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News