Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

Woman killed in Road Accident in Siddipet

సిద్దిపేట: జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్ర‌మాదం జరిగింది. సోమవారం ఉద‌యం సిద్దిపేట నుంచి హైద‌రాబాద్ వైపు వెళ్తున్న‌ ఓ కారు కొడకండ్ల వద్ద అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, గాయపడినవారిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Woman killed in Road Accident in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News