Tuesday, April 30, 2024

రాజేంద్రనగర్ లో యువతి అనుమానాస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

couple commits suicide in nizamabad district

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పైనుంచి కిందపడి మరణించింది. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు సేకరించిన పోలీసులు ఎలా చనిపోయిందనే కోణంలో విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో ఆధారాల కోసం పోలీసులు సిసి పుటేజిని పరిశీలిస్తున్నారు.

young woman suspicious dies in Rajendra Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News