Monday, April 29, 2024

భారత్ @ 1.32 లక్షల కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

Six Corona Strain Cases Registered In India

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1,32,788 మందికి కరోనా వైరస్ సోకగా 3207 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 2.83 కోట్లకు చేరుకోగా 3.35 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.61 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 17.93 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 21.85 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 34.7 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News