Wednesday, May 15, 2024

రాష్ట్రంలో మరింత పెరుగుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

1321 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రెండోదశ వ్యాప్తి మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1,321 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 293 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,923 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 3,866 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 320 మందికి కరోనా సోకింది. తెలంగాణలో నిన్న 62,973 మందికి కరోనా పరీక్షలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News