Thursday, May 9, 2024

కర్నూల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

2 Women died in Road Accident in Kurnool

కర్నూల్: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా, మరో 10మంది కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 20మంది మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

2 Women died in Road Accident in Kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News