Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా 201 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

201 new corona cases in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,690 మందికి కరోనా పరీక్షలు 201 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,66,384కు పెరిగింది. తాజాగా 258 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,57,923 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,920కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.73 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,541 యాక్టివ్ కేసులున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News