Friday, April 26, 2024

ఎపిలో కొత్తగా 2,498 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2498 New Covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,498 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 24 మంది కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో 2,201 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 19,44,222కి పెరిగింది. ఇప్పటివరకు 13,178 మంది మృతిచెందారు. 19,07,201 మంది ఇప్పటివరకు కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2498 New Covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News