Sunday, May 5, 2024

కరోనా @ 25,920

- Advertisement -
- Advertisement -

25920 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గత 24 గంటల్లో 25,920 కరోనా కేసులు నమోదుకాగా 492 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ నుంచి 4.19 కోట్ల మంది కోలుకోగా 5.10 లక్షల మంది దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు దేశంలో 174 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News