Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 2,665 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2665 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో 91,677 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 2,665 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 16మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,19,948కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,960కు చేరింది. కరోనాతో ఎపిలో ఇప్పటివరకు 13,002మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 3,231మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి..

2665 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News